8, ఏప్రిల్ 2026, బుధవారం

 "శ్రీమహావిష్ణువు స్వయంగా ఆహారాన్ని ఆరగించే పుణ్యక్షేత్రం ఏదో మీకు తెలుసా? అదే ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం! ఇక్కడ విగ్రహాలు అసంపూర్తిగా ఎందుకు ఉంటాయి?

ఆకాశంలో ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎందుకు వెళ్తుంది? ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండితే, పైన ఉన్న అన్నమే ముందుగా ఎలా ఉడుకుతుంది? ఇంద్రద్యుమ్న మహారాజుకు స్వామివారు ఇచ్చిన వరం ఏమిటి?

ఈ క్షేత్ర మహిమ మరియు అంతుచిక్కని అద్భుతాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి.. క్రింద సబ్జెక్ట్ పేరు పక్కన ఉన్న ఆ చిన్న బుల్లెట్ గుర్తును లేదా ప్లే (▶️) బటన్‌ను నొక్కి పూర్తి వీడియోను చూడండి. ఇలాంటి మరిన్ని యాత్రా విశేషాల కోసం 'యాత్రాసుధ'ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి!"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: పూతన సంహారం – శ్రీకృష్ణుని తొలి లీల ::      శ్రీకృష్ణుని బాల్య లీలలు ఎంతో మధురమైనవి, మహిమాన్వితమైనవి. గోకులంలో నందుని ఇంట జన్మించిన శ్ర...